నాణ్యమైన విద్య అందిస్తే సంక్షేమ పథకాలతో పని లేదు సీఎం రేవంత్ రెడ్డి
అదే ఆలోచనతో విద్యా విధానం లో మార్పులు తెస్తున్నాం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ టు 12 తరగతి విధానం
వచ్చే ఏడాది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
అల్పాహారం, భోజనం, రవాణా సదుపాయం కల్పిస్తాం
రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది మహిళల…