వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్ కర్నూల్లో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ గాంధీ…