జి.ఓ. 25 సవరణతో ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీలు చేపట్టాలి: ఎస్టీయూ
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నంబర్ 25ను సవరించి ఉపాధ్యాయుల రేషనలైజేషన్, బదిలీలను వెంటనే చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం…