రోడ్డు ప్రమాదల నివారణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి -అదనపు డి ఐ జి స్వాతి లక్రా
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భాధ్యతగా వ్యవహరించాలని అదనపు డిజిపి స్వాతి లక్రా తెలిపారు. 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీసాయి దంత వైద్య…