రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి-మంత్రి పొన్నం ప్రభాకర్
చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
మండలంలో తాగునీటి సరఫరా…