శ్రీశైలం ప్రయాణంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాకు చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో నాగర్…