శుభకార్యానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో అనంత లోకాలకు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి…
కోరుట్ల, ముద్ర;
జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులోని మోహన్ రావు పేట బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రోజు రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు అందించిన సమాచారం…