నేటి ధర్నాను విజయవంతం చేయాలి : జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి
ముద్ర, ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
నేడు మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని ఉద్యోగులు కార్యాలయాలలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసీ చైర్మన్ మందడి…