భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధి – సీఎం చంద్రబాబు
ముద్ర ప్రతినిధి,అమరావతి:
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఐఐఐ బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ..…