ఓట్లేయనందుకు పద్మశాలీ కులస్తుల ఇండ్లపై బీరు సీసాలతో దాడి..
ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి ఒకటో వార్డులోని అర్బన్ కాలనీలో బీఆర్ఎస్ తరపున ఏలె భువనేశ్వరి అనే మహిళ గెలుపొందింది. ఈ క్రమంలో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపారాణి బంధువు, రెండో వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్…