నైతిక సిద్ధాంతం కలిగిన పార్టీని ప్రజలు ఆదరిస్తారు.
ముద్ర,మోత్కూర్:
సైద్ధాంతిక సిద్ధాంతం కలిగిన పార్టీలానే ప్రజలు ఆదరిస్తారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్, సూర్యపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి అన్నారు. ఆదివారం మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన…