జాతీయ స్థాయి క్రికెట్ లో రాణిస్తున్న కానిస్టేబుల్ సాయి ఎస్పీచే సన్మానం, నగదు ప్రోత్సాహకం అందజేత
ముద్ర ప్రతినిధి, మెదక్:
జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి కుమార్ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. క్రీడా రంగంలో ఆయన సాధించిన విజయాలను గుర్తించి అభినందించారు.
తిరుపతిలో…