భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే: ఎస్కీలో బ్యాటరీ ఇంజనీర్ కోర్సు ప్రారంభం
గచ్చిబౌలి, ఫిబ్రవరి 4, 2026: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి వాడకం తప్పనిసరి అని వక్తలు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఎస్కీ)లో…