సాగుకు 24 గంటల విద్యుత్ అబద్దం- మాజీ మంత్రి హరీశ్ రావు
కోహిర్ దిగ్వాల్ సబ్స్టేషన్ తనిఖీ – రైతులకు 12 గంటలే కరెంట్ వస్తోందని ఆరోపణ
ముద్ర, మెదక్ :
రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది అబద్ధమని, వాస్తవానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే అందుతున్నదని…