పంటల సాగులో ఆధునికతను జోడించాలి…. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…
వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులు ఎప్పుడూ ఒకే రకమైన పంటలు కాకుండా ఆధునికతను జోడించి మార్కెట్లో డిమాండ్ కనుగుణంగా పంటల సాగు పైన దృష్టి సారించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…