మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుద్దాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
పంటలతో పాటు పర్యావరణం, మానవ ఆరోగ్యంపై కూడా మట్టి ప్రభావం
నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం, పర్యావరణ సమతుల్యత, మానవ శ్రేయస్సు
ప్రతి రెవెన్యూ గ్రామంలో మట్టి పరీక్షలు
ముద్ర, రంగారెడ్డి :
నేల ఆరోగ్యం కేవలం పంటలకే పరిమితం కాకుండా…