రేషన్ బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు-పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
బాగ్ లింగంపల్లి గోదాములో ఆకస్మిక తనిఖీ
ముద్ర, హైదరాబాద్ :
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోన్న సన్నబియ్యం నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. పేద ప్రజలు కూడా…