రూ.8లక్షల విలువ గల నగలు అపహరణ
ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ మండలం మంబోజిపల్లి సంతలో 5 తులాల బంగారు ఆభరణాలు చోరి అయిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన కొల్చారంకు చెందిన భార్య భర్తలు చింతలగారి శ్రావణి, ప్రవీణ్ మెదక్…