వెనుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
-ఈ నెల 15 లోగా అర్హులందరికీ ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
-వెనుగుమట్ల బాధితులతో మంత్రి చర్చలు
ముద్ర, ఖమ్మం :
ఖమ్మం జిల్లా వెనుగుమట్ల భూదాన్ భూముల్లో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా…