ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
ముద్ర, గద్వాల:
ధరూర్ మండలం మార్లబీడు కాంప్లెక్స్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి అకస్మికంగా తనిఖి చేశారు. పాఠశాలలోని రికార్డులను, పరి సరాలను పరిశీలించారు.…