కడెం ప్రాజెక్టు కు అవసరమైన మరమ్మతులు చేయండి -కలెక్టర్ భవేశ్ మిశ్రా
త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అలాగే కడెం ప్రాజెక్టు కు అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టి…