ఇంటర్ పరీక్షలు సాఫీగా జరగాలి కలెక్టర్ ప్రతిమా సింగ్
*ముద్ర ప్రతినిధి, మెదక్ :
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు.
శుక్రవారం నర్సాపూర్ లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగున్న పరీక్షలను పరిశీలించారు.
కలెక్టర్ ప్రతిమా సింగ్…