ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దు పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మహదేవపూర్, ముద్ర:
విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం, భద్రత వంటి అవసరమైన సౌకర్యాలు తప్పనిసరిగా…