వన్ టైం సెట్టిల్మెంట్ తో డబ్బు, సమయం ఆదా – జిల్లా జడ్జి సాయి రమా దేవి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.శనివారం జిల్లా కోర్టు హాల్లో జిల్లా జడ్జి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి లోక్…