12న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలి : భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఈ నెల 12న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన భారత…