ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం- లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నేటి పరిస్థితుల్లో ఆర్థిక అక్షరాస్యత అవసరమని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి–బి మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం పై…