గత ప్రభుత్వంలో ఇంటింటికి లబ్ధి జరిగింది. పరకాలపై గులాబీ జెండా ఎగరడం ఖాయం.-మాజీ ఎమ్మెల్యే చల్లా.
దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని తెలంగాణ మాజీ శాసనసభ అధిపతి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…