ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థనలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్…