Take a fresh look at your lifestyle.
Browsing Tag

Paddy procurement Telangana

చివరి గింజ వరకూ కొంటాం రైతులు ఆందోళన చెందవద్దు

వాహనాలు,హమాలీల కొరత వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది ఇది రైతు ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు భరోసా కల్పించిన సుడా చైర్మన్ రైతుల ముందే అధికారులతో మాట్లాడి వారంలోగా సెంటర్ పూర్తి…

అధైర్యపడొద్దు… ప్రతి గింజను కొంటాం రైతులకు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ భరోసా

ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం తప్పుడు ప్రచారంతో రైతుల్లో ఆందోళనకు యత్నం వరుస ఎన్నికల్లో ఓటమీ పాలైన కనువిప్పు కలగలేదు అకాల వర్షాలు, హీట్ వేవ్స్ నుంచి రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు 95 లక్షల మె. ట ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా…

అవసరమైన గన్నీ బస్తాలు అందుబాటులో ఉంచాలి-కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక

ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి ముద్ర, నారాయణ పేట: వరి కొనుగోలు కేంద్రాల లో అవసమైన్నని గన్నీ బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. కేంద్రాలలో వరి ధాన్యం తడిస్తే సంబంధిత…

ఐకేపి మరియు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభo

ముద్ర, కోరుట్ల; రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రోజు ఐకేపి మరియు ఫ్యాక్స్ ఆధ్వర్యంలో కథలాపూర్ మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ చైర్మన్ పుండ్ర…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల..

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్, పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న…

ధాన్యం కొనుగోళ్లలో దేశంలో నెంబర్. 1 తెలంగాణ రైతుల వరి విజయం

వానాకాలం సవాళ్లను అవకాశాలుగా మార్చి, రికార్డు స్థాయిలో అధిక దిగుబడులతో రాష్ట్రానికి అన్నం పెట్టిన అన్నదాతలు ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రైతులు సాధించిన వరి పంట విజయం ఒక సాధారణ గణాంకం కాదు.అది రైతు ధైర్యానికి, శ్రమకు, విజ్ఞానానికి నిలువెత్తు…