వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
ముద్ర కూకట్పల్లి :
నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతీ అలివేలుమంగా సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సీనియర్ నాయకులు శ్రీ జోగిపేట్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో…