విద్యార్థులు చదువుతో పాటు ధైర్యంగా నిలబడేలా తీర్చి దిద్దాలి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక శారీరక సామర్ధ్యాలు పెంపొందించడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు.
ఆదివారం…