రూ. 13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసి చైర్మన్ గాంధీ
ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు 13 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో సీసీ రోడ్ల శంకుస్థాపననలకు రూ.6.58,50,000,…