Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Welfare

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముద్ర మల్కాజిగిరి: ఆర్థికంగా వెనక పెట్టిన ప్రజలకు వైద్య చికిత్స కోసం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగపరచుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఎస్వీ నగర్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు…

జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా రూపొందించాలి – జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 19: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి, సంగారెడ్డి జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.…

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల మౌలిక వసతుల అభివృద్ధికి సమన్వయంతో చర్యలు: జిల్లా…

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 19: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ,అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో…

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి .-నూతన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లకు సూచించిన పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్…

ముద్ర, తాండూర్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చెంతవరకు ప్రజల పక్షాన పోరాటం చేయాలని బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశేల్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రోజున నూతన కౌన్సిలర్లకు…

వార్డులోని నిరుపేదలకు అండగా ఉంటా-7వ వార్డ్ బి ఆర్ ఎస్ కౌన్సిలర్ ఇర్షద్

ముద్ర, తాడూర్ : తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలొ నిరుపేద కుటుంబానికి చెందిన, కూలి పని చేసుకుంటూ జీవనం గడిపే వెంకటయ్య సతీమణి అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న నూతన కౌన్సిలర్ ఇర్షద్ అంత్యక్రియల నిమిత్తం 5,000…

అందరి సహకారంతో నిర్మల్ అభివృద్ధికి కృషి -చైర్ పర్సన్ గా అప్పాల కావ్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాజకీయాలకు అతీతంగా నిర్మల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని నిర్మల్ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య…

అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది – ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్ బాబు

ముద్ర: కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సుమారు110 కోట్ల నిధులు కేటాయించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాప్రా ,చర్లపల్లి, మీర్పేట్ హెచ్ పీ కాలనీ,…

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం- సమావేశంలో మంత్రి పొంగులేటి

మున్సిపాలిటీలలో 80% సీట్లు గెలుస్తున్నాం -గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది * ఇప్పటికీ ఫోన్ టాపింగ్ జరుగుతుంది * బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం * ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం - ఏప్రిల్ నుండి రెండో విడత ఇందిరమ్మ…

బీజేపీ, బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు-సీఎం రేవంత్ రెడ్డి

గల్లీ మోరీతో ఢిల్లీ మోడీకి ఏం సంబంధం తెలంగాణకు ప్రధాని చేసిందేమీ లేదు అధ్వాన్న దుస్థితికి బీఆర్ఎస్ పాలనే కారణం బీజేపీ మొత్తం ఓవైసీ నామజపం ఓటేస్తే.. అభివృద్ధి బాధ్యత నాదే సీఎం రేవంత్ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్‌…

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా?- మున్సిపల్ ఎన్నికల్లో…

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా? పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదు ప్రతి పైసా పోగు చేస్తాం.. పేదలకు పంచుతాం పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం…