Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Welfare

భీమునికుంట చెరువు అలుగును పరిశీలంచిన పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భీముని కుంట చెరువు అలుగును తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జీహెచ్ఎమ్సీ మరియు జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్…

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర : కాప్రా:   కాప్రా డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్‌లో రూ.28 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి…

డబల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, ప్రతినిధి భువనగిరి : పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం భువనగిరిన సింగన్నగూడెంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు…

మృతుల కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర, ప్రతినిధి భువనగిరి : మండలంలో బిఎన్ తిమ్మాపురంలో గ్రామస్థులు డొంకేన కేతమ్మ, డొంకేన నరేష్ గౌడ్, దొంకేన సురేష్ గౌడ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి సమాచారంతో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…

99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం-సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి

‘ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’పై నిర్లక్ష్యం వద్దు పనుల పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం అవసరం గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా…

ప్రజల మనిషి శ్రీపాద రావు కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడి ప్రజల మనిషిగా నిలిచిన గొప్ప వ్యక్తి దుద్దిళ్ల శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దివంగత దుద్దిళ్ల…

అచ్చేదిన్ సంపన్నులకే మాత్రమే సామాన్య ప్రజలకు బారాలు మోపడమే -సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క…

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నులకు లాభాలు ఆర్జించే బడ్జెట్ గా ఉంది తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగపడే విధంగా లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు.…

రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు

ముద్ర ప్రతినిధి, మెదక్: రెండు సంవత్సరాలపాటు మెదక్ కలెక్టర్ గా పనిచేసి బదిలీపై సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ గా హైదరాబాద్ వెళ్లిన రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. మెదక్ కలెక్టరేట్ లో  రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు ఏర్పాటు…

ఉద్యోగులపెండింగ్ బిల్లుల విడుదల రూ.745 కోట్లు రిలీజ్ చేసిన సర్కార్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటీగా అమలు చేస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సర్కార్ గ్రీన్ ఛానల్ లో నిధులను విడుదల చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల…

అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా చొరవ చూపండి: పీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ సృజనను కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.…