Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Welfare

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ లో : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా మన ఇసుక వాహనం ( ఎం ఐ వి ) ద్వారా ఆన్లైన్ లో ఇందిరమ్మ ఇళ్లకు, స్వంత ఇంటి అవసరాలకు, ప్రభుత్వ పనుల నిమిత్తం బుకింగ్ చేసుకొని పొందగలరని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన…

అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కత్తితో గన్నుతో కాకుండా కలంతో పెన్నుతో పోరాట యుద్ధం చేసి గెలిచిన యోధుడు అన్ని వర్గాలకు హక్కులను సాధించిన ధీరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.…

మణికొండలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర మల్కాజిగిరి స్వచ్ఛంద సేవా సంస్థ నవ సేవా సంకల్ప ఆధ్వర్యంలో మణికొండ భాగ్యలక్ష్మి కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం వద్ద భక్తుల, పాదచారుల వేసవి దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని సంఘ…

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ జడ్చర్ల నియోజకవర్గం లోని మిడ్జిల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…

సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి:సూరేపల్లిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన స్పష్టం…

సీఎం సహాయనిధి ఒక గొప్ప వరం

ముద్ర,‌గద్వాల: సీఎం సహాయనిధి ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, మల్దకల్, గద్వాల మండలాలకు చెందిన‌ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి…

గోనుపాడు గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్

ముద్ర, గద్వాల: గద్వాల మండలం గోనుపాడు గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ జి. రాములమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డే పరుషరాముడు సహకారంతో మజ్జిగను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె…

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

బోథ్, ముద్ర: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. గురువారం ఆయన బోథ్ నియోజకవర్గంలో లోని వివిధ మండలాలకు చెందిన రూ.10 లక్షల ఐదు వేల విలువైన ముఖ్యమంత్రి…

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని 31వ వార్డులో…

* గ్రామస్తుల దాహార్తిని తీర్చే మంచినీటి బోరులను కాపాడండి! జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన…

ముద్ర, తుంగతుర్తి... తుంగతుర్తి మండలం  వెంపటి గ్రామానికి గత కొన్ని దశాబ్దాల నుండి తాగునీటిని అందిస్తున్న మంచినీటి బోరులను రోడ్డు విస్తరణ పేరుతో తొలగించవద్దని సర్పంచ్ మరియు గ్రామ పాలకవర్గం జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం…