శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం (మంత్రాలయం) మాన్య భూముల ఆక్రమణ – తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ యువత…
ముద్ర,గద్వాల:
మంత్రాలయంలో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన అత్యంత విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని మఠం భూములను కొందరు అక్రమార్కులు రాజకీయ అండదండలతో ఆక్రమించుకుని, సాగు చేయడమే కాకుండా శాశ్వత కట్టడాలు…