ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు పాఠశాల విద్యాశాఖ ప్రకటన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. రాష్ట్రంలో…