నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లిలో విషాదం వడదెబ్బతో ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి
ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్:
నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం యంగంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బకు గురై ఎలక్ట్రిషియన్ అంజనేయులు మృతి చెందారు.
స్థానికుల వివరాల ప్రకారం, అంజనేయులు రోజంతా ఎండలో పని చేసి ఇంటికి చేరిన…