కూకట్పల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర: పాల్గొన్న బీజేపీ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు
ముద్ర కూకట్పల్లి :
కూకట్పల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవం మంగళవారం గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకల్లో భాగంగా గొల్ల కురుమ సంఘం సభ్యుల ప్రత్యేక ఆహ్వానం…