మార్ట్ లో అటవీ ఉత్పత్తుల విక్రయం అభినందనీయం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ముద్ర, భద్రాచలం :
గిరిజనులే పండించి, తయారు చేసి, సృష్టించిన అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభించేలా భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఇవి ప్రజలకు ఎంతగానో…