Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

ఆపరేషన్ సిందూర్.. దలాల్ స్ట్రీట్ ఎందుకు కూలలేదు?

భౌగోళిక ఉద్రిక్తతల నడుమ స్థిరంగా మార్కెట్లు  ‘ఆపరేషన్ సిందూర్’తో తొలుత మార్కెట్లలో ఆందోళన బలమైన ఎఫ్‌ఐఐల పెట్టుబడులతో మార్కెట్లకు మద్దతు దాడుల ప్రభావం పరిమితమేనంటున్న నిపుణులు  మున్ముందు ఒడిదొడుకులు కొనసాగే అవకాశం భారత…

గాలి జనార్ధన్ రెడ్డి సహా దోషులందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సీబీఐ కోర్టు

ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కృపానందంలకు విముక్తి 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన తీర్పు…

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 20 నుంచి 25 వరకు పర్యాటకుల మృతి?

దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి ప్రభుత్వ వర్గాల ప్రకారం కనీసం 25 మంది మృతి మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా దాడిని ఖండించిన ప్రధాని మోదీ, కఠిన చర్యలకు ఆదేశం పరిస్థితి…

నన్ను చంపాలని చూస్తున్నారు: లావణ్య

రాజ్ త‌రుణ్ కేసులో కీల‌క మ‌లుపు త‌న‌ను చంపేస్తారంటూ లావణ్య ఆరోప‌ణ‌లు ముద్ర గండిపేట్ విలేకరి : హీరో రాజ్‌ తరుణ్‌, బాషా నన్ను చంపేయాలనుకుంటున్నారని లావణ్య ఆరోపించింది. టాలీవుడ్ హీరో రాజ్ త‌రుణ్, అత‌డి మాజీ ప్రేయసి లావ‌ణ్యల‌ వివాదం…

సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల లేఖ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్‌కు లేఖ 9 పేజీల లేఖ రాసిన 400 మంది ఆర్టీసీ కార్మికులు చిన్న చిన్న పొరపాట్లకు తమను తొలగించారని ఆగ్రహం పెద్ద పెద్ద స్కాంలు చేశారంటూ సజ్జనార్‌పై ఆరోపణలు తెలంగాణ…

క్షుద్ర పూజలు… ముంబైలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీల సంచలన ఆరోపణలు

లీలావతి ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం మాజీ ట్రస్టీలు నిధులను పక్కదారి పట్టించారన్న ప్రస్తుత ట్రస్టీలు ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం కింద ఎముకలు, వెంట్రుకలు ముంబయిలోని ప్రతిష్ఠాత్మక లీలావతి ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం వెలుగులోకి…

లంగర్ హౌస్ లో ఒకరి ఆత్మహత్యాయత్నం

ముద్ర, కార్వాన్: లంగర్ హౌస్ ప్రధాన రహదారి వద్ద వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ లో నివాసం…

నకిలీ పత్రాలతో కోట్ల భూమిని విక్రయించిన నిందితుల అరెస్ట్

ముద్ర రాజేంద్రనగర్: నకిలీ పత్రాలు సృష్టించి నాలుగున్నర కోట్ల కోట్ల రూపాయల విలువైన ప్లాటును అమ్మేశారు. దీని వెనుక సబ్ రిజిస్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్…

తీవ్ర విషాదం… ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవసమాధి..?

టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో మృతదేహాలు ఆధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాల గుర్తింపు మృతుల్లో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు   ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలతో బయటపడతారని అందరూ…

శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 8 మంది గల్లంతు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి  హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రులు, అధికారులు అచ్చంపేట ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎస్ ఎల్ బి సి సొరంగం లోపల 14 కిలోమీటర్ల పైకప్పు కూలి ప్రమాదం…