Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

సవతి తల్లే హంతకురాలు.. సుపారీ ఇచ్చి హత్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల వై ఎస్సార్ కాలనీ సమీపంలో యువకుడు హత్యకు గురైన కేసులో సవతి తల్లి సుపారీ ఇచ్చి హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల, డి ఎస్పీ శ్రీనివాస్ లు వివరాలు వెల్లడించారు. మృతుడు అస్లాం…

మిత్రుడిని చంపి.. శవాన్ని తగలబెట్టి.. మిస్టరీగా మారిన హత్య కేసును ఛేదించిన భువనగిరి పోలీసులు

 సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు.. అరెస్ట్ ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మద్యం తాపించి ప్రాణ స్నేహితుడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరకకుండా శవాన్ని తగలబెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి క్లూ లేని ఈ…

కేపీహెచ్‌బీలో వివాహిత అదృశ్యం

​ముద్ర కూకట్‌పల్లి : ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ​కె.పి.హెచ్.బి ఫేజ్-6 లోని భావన రెసిడెన్సీలో యార్లగడ్డ రామ్ చంద్రకాంత్ తన…

అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన ముగ్గురికి 10 ఏళ్ల జైలు

ముద్ర, శేరిలింగంపల్లి : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి కోర్టు తీర్పు వెలువరించిందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ…

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష-డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి : మైనర్ బాలికను అపహరించి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు హైదరాబాద్ డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి…

కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం బీబీనగర్ మండలం గొల్లగూడెం లో చోటుచేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం …మండలంలోని…

టాస్క్ ఫోర్స్ దాడి, 9 మంది అరెస్ట్

రూ.28, 296 నగదు, 6 మొబైల్ ఫోన్లు, ఒక కారు, 5 బైకులు స్వాధీనం ముద్ర ప్రతినిధి, మెదక్: కౌడిపల్లి మండలం బుజరంపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 9 మంది…

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల కేంద్రం చేగుంటలో డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. 2015లో మృతురాలు వరలక్ష్మి, నిందితుడు ముఠా త్రిమూర్తులకు రెండో వివాహం…

మహిళ కానిస్టేబుల్ బలవన్మరణం..!-ఆదివారం రోజు పెండ్లి చూపులు.. -అంతలోనే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన శనివారం వికారాబాద్‌ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా…

హత్యాయత్నం కేసులో నిందితుల రిమాండ్.

మోత్కూరు ముద్ర న్యూస్ : మండలంలోని పాలడుగు గ్రామంలో ఇటీవల భూతగాధాలో కక్షా పెంచుకొని తన వ్యవసాయ బావి దగ్గర దారి కాచి వదిన బొంత లక్ష్మి అలియాస్ వెంకటమ్మ ను గొంతు కోసిన ఆమె మరిది బొంత అశోక్ ,అతనికి సహకరించిన తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి…