Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

విద్యార్థినిపై లైంగిక దాడి.

  యువకునితో ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు. మోత్కూర్ ముద్ర న్యూస్: మండలంలోని ముషిపట్ల (శివ నగర్) గ్రామానికి చెందిన విద్యార్థిని మోత్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది పాఠశాలకు వస్తూ పోతూ ఉండడంతో అదే గ్రామానికి చెందిన…

సిద్ధార్థ నాలుగు వారాల్లో లొంగిపోవాలి ప్రత్యూష కేసులో సుప్రీం తుది తీర్పు

న్యూఢిల్లీ : 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లోంగిపోవాలని మంగళవారం ఆదేశాలు జారీ…

101 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్టు

ముద్ర, శేరిలింగంపల్లి :    శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కొల్లూరులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని శేర్లింగంపల్లి డిసిపి సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కొల్లూరు పోలీసులు,…

స్వప్న కుమారి హత్య ఘటనపై నివేదిక ఇవ్వండి రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం

పోలీసుల నిర్లక్ష్యంపై కమిషన్ ను ఆశ్రయించిన 163 మంది న్యాయవాదులు ముద్ర, హైదరాబాద్ : న్యాయవాది జి. స్వప్న కుమారి (34) హత్య కేసులో పోలీసుల తీరుపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. చేవెళ్ల భూ వివాదంలో తన ప్రాణాలకు…

రోడ్డు ప్రమాదం లో ముగ్గురి దుర్మరణం – కల్వర్టు ను ఢీ కొన్న క్రూజర్ వాహనం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కోదాడ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు అందించిన వివరాలు…

ఫ్లాష్…ఫ్లాష్….. గోపన్ వల్లి వద్ద రూ.57 లక్షలతో ఉడాయించిన సీఎంఎస్ డ్రైవర్

  పలు బృందాలుగా ఏర్పడి శోదిస్తున్న గచ్చిబౌళి పోలీసులు ముద్ర, శేరిలింగంపల్లి: గచ్చిబౌలిలోని గోపన్ పల్లి వద్ద సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సీఎంఎష్ (క్యాష్ సప్లై మిషన్) సంబంధించి సుమారు 57 లక్షల రూపాయలు అపహరణకు గురయ్యాయి. గోపన్ పల్లి…

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యం: ఆందోళనలో కుటుంబ సభ్యులు

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 11: పనికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. సైదాబాద్‌కు చెందిన పల్లవి సిండే (26) అనే యువతి అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.…

మైనర్ బాలికపై అఘాయిత్యం -నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమాన -వివరాలు వెల్లడించిన…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు…

సైబర్ నేరాలపై పోలీసుల ఉక్కుపాదం: తొమ్మిది కేసులు ఛేదించి 12 మంది నిందితుల అరెస్టు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2026 జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఐదవ తేది వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం తొమ్మిది సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించి, దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు…

పేకాట స్థావరంపై మెరుపు దాడి

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. శుక్రవారం నాడు వాసాలమర్రి గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో పేకాట జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తక్యుద్దీన్ తమ…