Take a fresh look at your lifestyle.

క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు

తిరుపతి: బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు పరామర్శించారు. గంటన్నరకు పైగా ఆయన ఆసుపత్రిలో ఉండి ప్రతి బాధితుడితో  మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.