తిరుపతి: బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు పరామర్శించారు. గంటన్నరకు పైగా ఆయన ఆసుపత్రిలో ఉండి ప్రతి బాధితుడితో మాట్లాడారు.
తిరుపతి: బుధవారం రాత్రి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు పరామర్శించారు. గంటన్నరకు పైగా ఆయన ఆసుపత్రిలో ఉండి ప్రతి బాధితుడితో మాట్లాడారు.
Recover your password.
A password will be e-mailed to you.