- రాష్ట్రంలో 15205 కు చేరిన పీక్ డిమాండ్
- జనవరి 31 న పీక్ డిమాండ్ 15205 మెగావాట్లు
- గతంలో మార్చి నెలలో రికార్డు అయిన 15000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఈ ఏడాది జనవరి లోనే నమోదు
- ఈ ఎండా కాలంలో 17000 మెగావాట్లకు చేరుతుందని ముందస్తు అంచనా
- విద్యుత్ సంస్థల్లో పనిచేసే ప్రతి ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి
- దక్షిణ డిస్కం లో జరిగిన సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
