చెరువులో గుర్రపుడెక్క తొలగింపు – ప్రారంభించిన బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ శైలజ
ముద్ర, బోడుప్పల్:
బోడుప్పల్ సర్కిల్ పరిధిలో చెరువులలో, నీటి మడుగుల్లో పెరిగిన గుఱ్ఱపు డెక్క (హైసింత్) మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని బుధవారం యంత్రాల సహాయంతో చేపట్టారు. ఈ కార్యక్రమం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో…