Take a fresh look at your lifestyle.
Browsing Tag

agriculture crisis Telangana

రైతుల కోసం సింగూర్ నీరు విడిపించండి హెచ్ఆర్సీని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రైతులకు సింగూరు ప్రాజెక్ట్ నుండి సాగునీరు అందించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి రైతులతో కలిసి…

జూరాల కుడికాలువ ఆయకట్టు నీటి సరఫరా కు ఆటంకం కుడి కాలువలో రాళ్లు వేసి అడ్డంకులు సృష్టిస్తున్న రైతులు

ముద్ర, గద్వాల: ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు అత్యంత కీలకమైన సమయంలో జూరాల ప్రాజెక్టు ఆదారపడి ఉన్న కుడి కాలువ ద్వారా వస్తున్న నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జూరాల కుడి కాలువలో రాళ్లు వేసి డిస్ట్రిబ్యూటరీ కాలువలకు…