రైతుల కోసం సింగూర్ నీరు విడిపించండి హెచ్ఆర్సీని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్…
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా రైతులకు సింగూరు ప్రాజెక్ట్ నుండి సాగునీరు అందించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి రైతులతో కలిసి…