Take a fresh look at your lifestyle.
Browsing Tag

Archaeology

గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలంలో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.…

పసుపులేటిలో పాతరాతియుగం పనిముట్లు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న హరిద్రానది(పసుపులేరు) పురజీవన సంస్కృతి, నాగరికతల జీవవాహిక మంజీరానదిలో పురావస్తుపరిశోధనలు జరిపిన డిఎల్లెన్ శాస్త్రివంటి పరిశోధకులు ఇక్కడ పురామానవుల జీవనవిధానంలో వివిధ రాతియుగాల…

వరిగుంతంలో పురాతన శాసనం గుర్తింపు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నల్లరాతి మీద చెక్కిన తెలుగు శాసనాన్ని బుర్ర సంతోష్ గుర్తించారు. దాని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం…

వారసత్వ పరిరక్షణకు ఎంఓయూ – విద్యార్థుల్లో అవగాహన పెంపుకు చర్యలు

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్ మరియు తెలంగాణ హరిటేజ్ శాఖ మధ్య వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని…

కాకతీయుల నాటి పురాతన శివాలయం

ముద్ర ప్రతినిధి మెదక్: మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పన్నగుల్ల గ్రామంలో కాకతీయ శైలిలో ఉన్న పురాతన శివాలయం గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్ర సంతోష్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా ధ్శిథిలమైన స్థితిలో ఉన్న ఈ…