రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలి సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
చిలుకూరు, ముద్ర: రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలని చిలుకూరు మండల కేంద్రంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కౌన్సిల్ సభ్యులు…