డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డ్రగ్స్ అమ్ముతున్నారని తెలియగా ఎస్సై…